ప్రముఖుల మాటల్లో పత్రికా స్వేచ్ఛ

51చూసినవారు
ప్రముఖుల మాటల్లో పత్రికా స్వేచ్ఛ
'పత్రికా స్వేచ్ఛ అనేది ఏ దేశమూ వదులుకోలేని అమూల్యమైన హక్కు' అని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. 'ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో పత్రికా స్వేచ్చ ఒకటి' అని నేల్సన్ మండేలా వ్యాఖ్యానించారు. 'పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని మరింత దృఢపరుస్తుంది, ఇది మనిషి ఆలోచనలు మరియు వ్యక్తీకరణలను బహుళతరం చేసి ఒక సమాజంగా మనల్ని మరింత శక్తివంతం చేస్తుంది' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

సంబంధిత పోస్ట్