జిల్లా మైనార్టీ నాయకులు నాయబ్ రసూల్ కోటంరెడ్డి తో భేటీ

68చూసినవారు
జిల్లా మైనార్టీ నాయకులు నాయబ్ రసూల్ కోటంరెడ్డి తో భేటీ
వైసిపి జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ నాయబ్ రసూల్ సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశారు,టిడిపిలో చేరేందుకు నాయబ్ రసూల్ సంసిద్ధత వ్యక్తం చేశారు, త్వరలోఆయన టిడిపిలో చేరనున్నారు.ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు,వార్డు ఇన్చార్జులు టిడిపి తీర్థం పుచ్చుకున్నది తెలిసిందే

సంబంధిత పోస్ట్