జై భారత్ పార్టీని గెలిపించండి: గాజుల సోమశేఖర్

85చూసినవారు
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జై భారత్ పార్టీ నుంచి తాను పోటీ చేస్తున్నానని తనను గెలిపించాలని గాజుల సోమశేఖర్ విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరంలోని ఓ హోటల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంద రూపాయల స్టాంప్ పేపర్ పై తమ మేనిఫెస్టో అంశాలను ప్రచురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలు ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ పార్టీ అధినేత జెడి లక్ష్మీనారాయణ లక్ష్యమన్నారు

సంబంధిత పోస్ట్