ఎస్ఎల్ వీ స్టోన్ క్రషర్ కు బిగుస్తున్న ఉచ్చు

1542చూసినవారు
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేపట్టి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టిన వైసీపీ సీనియర్ నేత వైవీ రామిరెడ్డి కంపెనీకి చెందిన ఎస్ ఎల్ వి స్టోన్ క్రషర్స్ పై జిల్లా మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు బుధవారం ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నారు. అక్రమ మైనింగ్ విషయంలో గతంలో చేజర్ల జడ్పిటిసికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే. సుమారు 100 కోట్ల చరిమానా విధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్