ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే

85చూసినవారు
ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే
ప్రసిద్ధ కసుమూరు దర్గా గంధ, ఉరుసు మహోత్సవాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు ఆర్ డి ఓ కార్యాలయంలో బుధవారం అయిన మాట్లాడుతూ.. కసుమూరు గ్రామం లో ఈనెల 29వ తేదీ నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు మూడు రోజులపాటు గంధ, ఉరుసు మహోత్సవాలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్