ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నందిగుంట ఉపాధ్యాయుడు

2973చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నందిగుంట ఉపాధ్యాయుడు
వరికుంటపాడు మండలంలో ఆదివారం వైసీపీ ఎన్నికల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచార కార్యక్రమంలో వింజమూరు మండలం నందిగుంట ఎంపియుపి పాఠశాల ఉపాధ్యాయుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయం తాజాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్