కండలేరులో 6. 303 టీఎంసీల నీరు

59చూసినవారు
కండలేరులో 6. 303 టీఎంసీల నీరు
రాపూరు మండలం కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 6. 303 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్ రెడ్డి తెలిపారు. అలాగే వరదకాలువ నుంచి కండలేరు జలాశయానికి 80 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. అలాగే హెడ్ రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 5 క్యూసెక్కులు, లోలెవల్ కాలువకు 15 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్