అక్రమంగా రుణం పొందడంపై ఫిర్యాదు

1066చూసినవారు
అక్రమంగా రుణం పొందడంపై ఫిర్యాదు
బాలాయపల్లి మండలం అక్కసముద్రం రెవెన్యూ పరిధిలో తన భార్య రావిళ్ల విజయలక్ష్మి పేరున ఉన్న భూమికి యాచవరానికి చెందిన గొట్టిముక్కల సత్యనారాయణ అక్రమంగా రుణం తీసుకున్నారని రావిళ్ల వెంకటక్రిష్ణమనాయుడు బాలాయపల్లి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. అయితే సత్యనారాయణ ఎన్డిసీసీ బ్యాంకులో ఉద్యోగిగా ఉండడంతో యాచవరం, జయంపు సొసైటీల్లో తమ భూములపై అక్రమంగా రుణాలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్