పార్వతీపురం చేరుకున్న నితిన్‌ గడ్కరీ

63చూసినవారు
పార్వతీపురం చేరుకున్న నితిన్‌ గడ్కరీ
AP: మ‌న్యం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేటకు బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేరుకున్నారు. అరకు ఎంపీ, పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ఆయ‌న ఎన్నికల ప్రచారం నిర్వ‌హించనున్నారు.

ట్యాగ్స్ :