ఎన్టీఆర్ జిల్లాలో వైకాపాకు భారీ షాక్

562చూసినవారు
*ఎన్టీఆర్ జిల్లాలోనందిగామ నీయోజకవర్గం కంచికచర్ల మండలం. లో బలమైన సామాజిక వ్యక్తిగా పేరుపొందిన నన్నపనేని నరసింహారావు (ఎన్ ఎన్ ఆర్) బుధవారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆయనకు కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. సమాచారం తెలుసుకున్న మొండితోక బ్రదర్స్ ఎన్. ఎన్. ఆర్ తో చర్చలు జరిపి బుజ్జగించిన ఫలితం దక్కలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్