జాతీయ నాయకుల జయంతి వేడుకలు

85చూసినవారు
జాతీయ నాయకుల జయంతి వేడుకలు
తిరువూరు మండలం లక్ష్మీపురం పాఠశాల నందు జాతీయోద్యమ నాయకులు బాల గంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉపాధ్యాయులు జాతీయ నాయకుల సేవలను విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్