మొక్కు చెల్లించుకున్న ఎన్డీఏ నాయకులు

67చూసినవారు
మొక్కు చెల్లించుకున్న ఎన్డీఏ నాయకులు
తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్ డీ ఏ కూటమి అభ్యర్థి గా ఎన్నికైన కొలికపూడి శ్రీనివాసరావు ఏకొండూరు మండలం కంభంపాడు సెంటర్ లో కేక్ కట్ మంగళవారం చేశారు. అనంతరం కంభంపాడు నుండి పుట్రేల మారెమ్మ ఆలయానికి జనసేన నాయకుల పాదయాత్రలో చివరి వరకు పాల్గొని మాదిగ యువసేన నాయకులు శీలం సుధీర్ కుమార్ మాదిగ తదితరులు మొక్కు చెల్లించారు
Job Suitcase

Jobs near you