నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం

83చూసినవారు
నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇటీవల హత్యకు గురైన శ్రీరాం ప్రసాద్ కుటుంబాన్ని తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ సోమవారం హోంమంత్రి అనిత వంగలపూడి దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీరాం ప్రసాద్ భార్య తన భర్త హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో కేవలం ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
Job Suitcase

Jobs near you