క్వారీ ప్ర‌మాదం చాలా బాధ‌కరం: ఎంపి కేశినేని శివ‌నాథ్

71చూసినవారు
క్వారీ ప్ర‌మాదం చాలా బాధ‌కరం: ఎంపి కేశినేని శివ‌నాథ్
నందిగామ నియోజ‌క‌వ‌ర్గం కంచిక‌చ‌ర్ల మండ‌లం ప‌రిటాల‌లో సోమ‌వారం జ‌రిగిన క్వారీ ప్ర‌మాదంపై విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. సోమవారం సంఘ‌ట‌న‌లో మృతి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కి త‌న ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేశారు. ఈ ప్ర‌మాదం విష‌యం తెలియ‌గానే ఎంపి కేశినేని శివ‌నాథ్ తీవ్ర దిగ్బ్రాంతికి గుర‌య్యారు.

సంబంధిత పోస్ట్