టిడిపి నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి రాష్ట్ర ప్రజలకు వారి సంక్షేమం, వాస్తవిక జీవన ప్రమాణాల అభివృద్ధి గూర్చిశాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన రకరకాల హామీల ఫలితంగా అసాధారణ విజయాన్ని సాధించిందని రాష్ట్ర అధ్యక్షా పి. ప్రసాద్ అన్నారు. మంగళవారం ఈ విజయానికి కారణమైన ప్రజల ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా సహజంగానే చంద్రబాబు నేతృత్వాన ఉందని అన్నారు.