నేడు పిడుగురాళ్ల మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

62చూసినవారు
నేడు పిడుగురాళ్ల మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
పిడుగురాళ్ల పట్టణంలోని 220/132 కేవీ సబ్ స్టేషన్ మరమ్మతుల దృ ష్ట్యా బుధవారం విద్యుత్ సరఫరాకు అంత రాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ ఎ. శివనాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలకల్లు, జానపాడు, పిడుగు రాళ్ల, అనుపాలెం గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంత రాయం కలుగుతుందని, వినియోగదారులు గమనించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్