

మాచవరం: పి4 సర్వే ను వేగవంతం చేయండి
సాంకేతికంగా ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు కొనసాగుతుందని ఎంపీడీవో వెంగళరావు అన్నారు. బుధవారం మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎండీవో వెంగళరావు మాట్లాడుతూ. పీ4 సర్వే కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించారు. ఎంపీపీ దారం అమ్ములమ్మ అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.