తప్పులను కప్పి పుచ్చుకోవటానికే ధర్నా

50చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో చేస్తానంటున్న ధర్నా గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన తప్పులు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే అని మంగళవారం మాచర్ల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రామచంద్రరెడ్డి ఆన్నారు. ఆయన మాట్లాడుతూ. నెల కూడా పూర్తిగా గడవని ప్రభుత్వంపై శాంతిభద్రతల సాకుతో ధర్నా చేయడం విడ్డురంగా ఉందన్నారు. రాజధాని కోసం, పోలవరం నిధుల కోసం ఏప్పుడైనా ఢిల్లీలో ధర్నా చేశారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్