కుడి కాలువకు రూ. పదివేల కోట్లు కేటాయించాలి: ఎమ్మెల్యే

82చూసినవారు
అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ. 2014, 19లో సీఎం చంద్రబాబు రూ. 5వేల కోట్లతో సాగర్ కుడి కాలువలను ఆధునికీకరించారన్నారు. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడి కాలువలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆ కాలువ అభివృద్ధికి రూ. పది వేల కోట్లు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్