పల్నాడు: విజేతతో పాటు రిజర్వ్ విజేతలు ఎంపిక

52చూసినవారు
పల్నాడు జిల్లాలో ఉన్న 129 దుకాణాలకు ఒక్కొక్క దానికి ఒక విజేతతో పాటు ఇద్దరు రిజర్వు విజేతలను ఎంపిక చేయనున్నట్లు సోమవారం జిల్లా ఎక్సైజ్ సూపరిండెండెంట్ మణికంఠ పేర్కొన్నారు. నరసరావుపేట 292, చిలకలూరిపేట 189, సత్తెనపల్లి 289, క్రోసూరు 329 పిడుగురాళ్ల 327 గురజాల 242, మాచర్ల 123, వినుకొండ 338, ఈపూరు 245, పెదకూరపాడు 265తో కలిసి జిల్లాలోని 129 దుకాణాలకు 2639 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్