అత్యాచారం కేసులో నిందితునికి 22 సం. ల కఠిన కారాగార శిక్ష

52చూసినవారు
అత్యాచారం కేసులో నిందితునికి 22 సం. ల కఠిన కారాగార శిక్ష
విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2020 సంవత్సరంలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడైన పాత బొబ్బిలి, ప్రసాద్ నగర్ కు చెందిన డొంకాడ రమేష్ ని విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎడిజె కోర్టు జడ్జి 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ. 2 వేలు జరిమాన విధిస్తూ మంగళవారం న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.