దళితులు పై దాడిని ఖండించాలి

68చూసినవారు
దళితులు పై దాడిని ఖండించాలి
దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా బీజేపీ ఆలోచనలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. సుబ్బారావమ్మ తెలిపారు. పార్వతీపురం సుందరయ్య భవనంలో సీపీఎం జిల్లా సాయి విస్తృత సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లాలో దళితులపై దాడిని ఖండిస్తూ వారికి న్యాయం చేసేవరకు పోరాటాలు చేయాలని తీర్మానించారు. జిల్లాలో నీటి ప్రాజెక్టును పూర్తిచేయాలని వాటిపై నిరసనలు ఉధృతం చేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్