ఆరోగ్య సిబ్బంది నియామకం పై హర్షం

74చూసినవారు
సీతంపేట సామాజిక భవనంలో మంగళవారం ఇటీవలే గిరిజన సంక్షేమ, శిశు సంక్షేమశాఖ బాధ్యతలు చేపట్టిన గుమ్మడి సంధ్యారాణి తొలి సంతకం గిరిజన వసతి గృహంలో ఆరోగ్య సిబ్బంది నియామకంపై ప్రాధాన్యత ఇవ్వడాన్ని హర్ష వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు బిడ్డిక రామ్మోహన్రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గతంలో పనిచేసిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్