సాలూరు ప్రాంతం లో వ్యాధులతో వణుకుతున్న గిరిజనం

70చూసినవారు
సాలూరు ప్రాంతం లో వ్యాధులతో వణుకుతున్న గిరిజనం
వాతావరణంలో మార్పులు సంభవించడంతో సాలూరు నియోజకవర్గం లోని నాలుగు మండలంలో మొత్తమ్మీద మలేరియా, సాధారణ, దగ్గు, జలుబులతో ప్రజలు బాధపడుతున్నారు. నెల కిందట వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అనంతరం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు, అల్పపీడనం ప్రభావాలతో వర్షాలు దంచికొడుతున్న సందర్భంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మండలంలోని అనేక గ్రామాల్లో జ్వరాలతో ప్రజలు మంచనపడుతున్నారు.

సంబంధిత పోస్ట్