జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ రూ.10 కోట్ల విరాళం

53చూసినవారు
జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ రూ.10 కోట్లు విరాళంగా అందించారు. జనసేన కోశాధికారి ఎ.వి.రత్నంకు ఈ చెక్కును అందజేశారు. పార్టీ నిర్వహణ అవసరాలకు విరాళం అందించినట్లు సమాచారం. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించేందుకు మోతీలాల్ నెహ్రూ వంటి నాయకులు తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారని పవన్ అన్నారు. అదే బాటలో తాను సైతం పయనిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్