రేపటి నుంచి జనంలోకి జనసేనాని

53చూసినవారు
రేపటి నుంచి జనంలోకి జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ విడుదల చేసింది. ఏప్రిల్ 6న నెల్లిమ‌ర్ల‌, ఏప్రిల్ 7న అన‌కాప‌ల్లి, ఏప్రిల్ 8న ఎల‌మంచిలిలో జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన‌నున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ నాయ‌కులు తెలిపారు.

ట్యాగ్స్ :