తారు డబ్బాలో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

81చూసినవారు
తారు డబ్బాలో వలస కూలీ ఇరుక్కుపోయాడు. ఈ ఘటన విజయవాడ రూరల్ మండలం రాయనపాడులో జరిగింది. మూడు రోజులగా తారు డబ్బాలోనే ఉన్న వ్యక్తిని రెస్కూ చేసి స్థానికుల సహాయంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కాపాడారు. డబ్బాలో ఇరుక్కుపోయిన వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందిన కూలీగా పోలీసులు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం బాధితుడిని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్