మెడికల్ షాపుపై చర్యలు తీసుకుంటామన్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్

84చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఆదివారం మెడికల్ షాప్ లపై డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంధ్య ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. డాక్టర్ రిసిప్ట్ లేకుండా మత్తు టాబ్లెట్లను అమ్ముతున్న మెడికల్ షాపులను గుర్తించామని ఉన్నత అధికారులకు ఈ మెడికల్ షాపులపై ఫిర్యాదు చేస్తున్నట్లుగా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంధ్య వెల్లడించారు. ఈ మత్తు టాబ్లెట్లను యువత వాడుతున్నట్లుగా గుర్తించినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంధ్యా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్