అధికారలాంచనాలతో అంత్యక్రియలు పూర్తి

3302చూసినవారు
రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి జెసిఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం అధికారుల అంచనాలతో పూర్తి చేశారు. రామకృష్ణారెడ్డి లడక్ లో విధి నిర్వహణలో ఉండగా వరదలు ముంచేత్తి యుద్ధ ట్యాంకర్ తో సహా గల్లంతయ్యాడు. రామకృష్ణారెడ్డి తో పాటు నలుగురు కూడా గల్లంతయి మృతి చెందారు. ఆర్మీ అధికారులు రామకృష్ణారెడ్డి అంత్యక్రియలను స్వగ్రామానికి తరలించి అంతక్రియలు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్