పట్టాభిరామ స్వామి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవం

72చూసినవారు
పట్టాభిరామ స్వామి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవం
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ నందు సోమవారం శ్రీశ్రీశ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థానంలో ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు కందుల రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అధ్యక్షులు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్