పలు కుటుంబాలు వైసీపీలో చేరిక

1554చూసినవారు
సింగరాయకొండకు చెందిన జిలాని ఆధ్వర్యంలో దాదాపు 50 మంది టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు సోమవారం వైసీపీ లో చేరారు. అలాగే స్ధానిక నర్రవారిపాలెం జగనన్న కాలనీ కి చెందిన దాదాపు 25 మంది వైసీపీ లో చేరారు.
వీరందరికి పురపాలక శాఖ మంత్రి, కొండేపి సమన్వయ కర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్