కనిగిరి నియోజకవర్గ టీడీపీలో కొనసాగుతున్న వలసలు

590చూసినవారు
పామూరు ఎంపీటీసీ షేక్ నాసర్ బీ తో పాటు పలు కుటుంబాలు ఆదివారం కనిగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో వైసీపీని టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ షేక్ నాసర్ బీ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ఉగ్రను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్