మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన డోలా బాల వీరాంజనేయస్వామి

56చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం మరియు సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రివర్యులుగా డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి బుధవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజా ప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఎళ్లు అయిందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్