నేడు ఒంగోలులో విద్యుత్ సరఫరా నిలిపివేత

79చూసినవారు
నేడు ఒంగోలులో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఒంగోలులోని పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ డీఈఈ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 33 కెవి విద్యుత్ లైన్ మరమ్మత్తులు, చెట్ల కొమ్మల తొలగింపులో భాగంగా నగరంలోని సుజాతనగర్, సమత నగర్, పీర్ల మన్యం, శ్రీరామ్ కాలనీ, టీచర్స్ కాలనీ, శ్రీనగర్, ప్రగతి నగర్ కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్