పండ్ల తోట సాగుకు దరఖాస్తులు

63చూసినవారు
పండ్ల తోట సాగుకు దరఖాస్తులు
మద్దిపాడు మండలంలో పండ్ల తోటల సాగుకు ఆసక్తి కలిగిన రైతులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో లలిత మంగళవారం తెలిపారు. ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న సన్న, చిన్న కారు రైతులు అర్హులని ఎంపీడీవో పేర్కొన్నారు. అవసరమైన రైతులు పాస్ బుక్, 1బీ, అడంగల్ జిరాక్సులు తీసుకొని ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్