![](https://media.getlokalapp.com/cache/97/72/97724b1e63b496ebe93ea1c8d904679e.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
అంగరంగ వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు
నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఉన్న సాయిబాబా దేవాలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ముందుగా సాయిబాబా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. దేవస్థాన కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్నదానం చేయడం జరిగింది