పోటా పోటీగా ఎద్దుల పోటీలు

2567చూసినవారు
ప్రకాశం జిల్లా పెద్దారవిడు మండలం రాజంపల్లి గొడ్రాలి కొండ తిరుమల నాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణం సమీపంలో ఎద్దుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారు గజ వాహనంపై దర్శనం ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్