అంగరంగ వైభవంగా స్వామివారి గ్రామోత్సవం

79చూసినవారు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మిల్లంపల్లిలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి స్వామి వారి గ్రామోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గ్రామోత్సవ వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్