ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం

75చూసినవారు
ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం
ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీ, కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉందని తెలిపారు. ఏ పార్టీ గెలిచినా 95 నుంచి 97 సీట్లతోనే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. సుమారు వంద స్థానాల్లో 10 వేల లోపు మెజార్టీలే వస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :