గంజాయి మ‌త్తులోనే అత్యాచారం?

59చూసినవారు
గంజాయి మ‌త్తులోనే అత్యాచారం?
హిందూపురం సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ఐదుగురు వ్యక్తులు కలసి వాచ్‌మెన్ కుటుంబంతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో ఆ గొడవను ఆపేందుకు అత్తా కోడళ్ళు వెళ్లిన‌ట్లు, ఆ సమయంలోనే నిందితులు గంజాయి మత్తులో ఉండటంతో అత్యాచారం చేసిన‌ట్లు పోలీసుల అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. నిందుతుల‌ను హిందూపురం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్