విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో ఊరట దక్కింది. అరిలోవా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హయగ్రీవ భూముల కేసులో ఎంవీవీని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.