కందుకూరు: సవక చెట్లు దగ్ధం

53చూసినవారు
కందుకూరు: సవక చెట్లు దగ్ధం
కందుకూరు మండలం మోపాడు గ్రామంలో తోకల కోటేశ్వరరావు అనే రైతుకు చెందిన సవక తోట విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో గురువారం దగ్ధమైంది. ఫలితంగా సుమారు రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని రైతు కోటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే కాదు ఇంతకుముందు చాలామంది రైతులకి పంట నష్టం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్