రైతాంగ ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందిaj

51చూసినవారు
రైతాంగ ప్రయోజనాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లా ప్రజల జీవనాడి అయిన సోమశిల జలాశయాన్ని అధికారం చేపట్టిన 70రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించడం ఇందుకు నిదర్శమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని సంతపేటలో గల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్