ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిపోయే వ్య‌క్తి బాల‌య్య‌: మంత్రి

59చూసినవారు
ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిపోయే వ్య‌క్తి బాల‌య్య‌: మంత్రి
చ‌ల‌న చిత్ర‌రంగంలో నంద‌మూరి బాలకృష్ణ తన నటనతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. బాలకృష్ణ సినీ జీవితం 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నెల్లూరు న‌ర్త‌కీసెంట‌ర్‌లో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్