రొట్టెల పండుగ పర్యవేక్షణలో అదనపు కమిషనర్ శర్మద

63చూసినవారు
రొట్టెల పండుగ పర్యవేక్షణలో అదనపు కమిషనర్ శర్మద
నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులను అదనపు కమిషనర్ శర్మద సూచించారు. రొట్టెల పండుగ ప్రాంగణాన్ని ఆమె బుధవారం పర్యవేక్షించారు. ఈ ఆమె మాట్లాడుతూ నేటి నుంచి ఐదు రోజుల పాటు పండుగ జరిగే దర్గా ప్రాంగణంలో మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్లు, రిసెప్షన్ సెంటర్, సి. సి కెమెరాలు, పార్కింగ్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్