నెల్లూరుకి చెందిన యనమల శేషగిరి గూడూరు పట్టణంలో 28 సంవత్సరాలుగా.. తపాలా శాఖలో సుదీర్ఘ కాలం పోస్ట్ మేన్ గా ఉత్తమ సేవలు అందించారు. నేడు ఆయన కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది,కుటుంబ సభ్యులు ఘనంగా పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపాలా శాఖ లో పోస్ట్ మేన్ గా ఉద్యోగం చేసి పదవి విరమణ చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.