ఆకు చుట్టూ పురుగును నివారించుకోవాలి

58చూసినవారు
ఆకు చుట్టూ పురుగును నివారించుకోవాలి
వరిలో వస్తున్న ఆకుచుట్టు పురుగును రైతులు నివారించుకోవాలని ఏడిఏ శివనాయక్ అన్నారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరులోని వరిపొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో ఆకుచుట్టు పురుగునివారణకు క్లోరిపైరిపాస్ 50ఈని మందును ఎకరానికి 250 ఎంఎల్ పిచికారి చేసి నివారించుకోవచ్చునన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్