జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు

582చూసినవారు
జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు
కదిరి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని డిటిఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేమల సర్కిల్ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి జోహార్ జ్యోతిరావు పూలే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ నాయకులు షర్ఫోద్దిన్ , మారుతి, మౌలాలి, రామకృష్ణ, అలీ, వెంకటచలమయ్య, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్