రైల్వే లైన్ పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి సోమన్న

52చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల కేంద్రంలో శనివారం రైల్వే పనులను కేంద్ర రైల్వే , నీటిపారుదల శాఖ సహాయ మంత్రి విసోమన్న, ఎంపీ పార్థసారథి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిపరిశీలించారు.
మంత్రి సోమన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటక రాష్ట్రం తుమకూరుకు మడకశిర మీదుగా నత్తనడకన జరుగుతున్న రైల్వే లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్