విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హిందూపురం ఎంపీ బీ. కె.

52చూసినవారు
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హిందూపురం ఎంపీ బీ. కె.
విజయవాడలో ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనకదుర్గమ్మను శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ రామారావు ఎంపీ బి. కె. పార్థసారథి ని ఘనంగా సన్మానించారు. వేదపండితులు ఎంపీ కి ఆశీర్వాదం అందజేశారు.
Job Suitcase

Jobs near you